21, ఏప్రిల్ 2020, మంగళవారం

అక్షరార్చన-అక్షరమాల శతకం

అక్షరార్చన-అక్షరమాల శతకం


శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారు రచించిన అక్షరార్చన అనే అక్షరమాల శతకం...యింతవరకు తెలుగు సాహిత్యచరిత్రలో తెలుగు వర్ణమాలలోని అశ్రరములనుపాద ప్రారంభమున మరియు యతిస్థానమున వ్రాసినవారు లేరు. తెలుగు సాహితీ చరిత్రలో నే యిటువంటి రచన యింతవరుకూ ఎవరూ చేసియుండలేదని ప్రఖ్యాత సాహితీకారులు శ్రీ తొపెల్ల బాలసుబ్రమణ్య శర్మ గారు కీర్తించేరంటేనే రచయిత్రి గారికి భాష పట్ల గల మక్కువ ఎంతో మనకు అవగతమవుతుంది. ఆ శారదా దేవి కృప తో యింతటి ఘన శతకం తెలుగు పాఠకులకి, భాషా ప్రేమికులకు లభించడం ఒక వరం.

ఈ పుస్తకం పొంద గోరు వారు పే చిత్రలో గల చిరునామాకు సంప్రదించి 

పొందగలరని ఆశిస్తాను.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి