25, మే 2020, సోమవారం

శంభుశతకం




మన మధ్య నే వుండే మరొక కవిమితృలు శ్రీ సిరిపురపు నాగ మల్లికార్జున శర్మ  గారు. వీరి విరచితమైన శ్రీ శంభుశతకం నందలి పద్యరత్నాలను విని ఆనందిద్దాం. శ్రీశైల మల్లిఖార్జున సన్నధిలో వుంటూ, వారి నామాన్నే తన నామంగా కలిగి ఆ మల్లఖార్జున వరప్రసాదంగా తన లోని ఆర్తిని ఈ శతకం ద్వారా అందించగలగడం వీరి ప్రత్యేకత. యిక పరిచయం ఎందుకు..మీరే చదువుతారుకదా... ముందు కాస్త రుచిచూద్దాము..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి