13, ఏప్రిల్ 2020, సోమవారం

శ్రీనివాస శతకం.






శ్రీ రాజారావుగారు సహకారశాఖలో ఉద్యోగం చేస్తూనే భాషపై గల మక్కువతో పద్యరచన కు పూనుకుని తొలుతగా యిష్టదైవమైన వేంకటపతి పై ద్విమకుట సీసపద్య శతకం రచించడం ఆయనకు గల భాష పై నిబద్దతను, అనురక్తిని చెప్పకనే చెబుతున్నాయి... ఈ పుస్తకం నందలి ప్రతి పద్యం ప్రతిఒక్కరి మనస్సులలో మెదులుతాయనడం అతిశయోక్తి కాదు. ప్రతి తెలుగు వారింటా వుండవలసిన పుస్తకాలలో ఈ పుస్తకాన్ని కూడా చేర్చి, ఆ వేంకట పతిని కవి గారి మాటలలో తమ మాటగా జత కలిపి ఆశ్రయిస్తారని, పుస్తకాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి